అనకాపల్లి: హెల్మెట్ లేకుంటే ఇకపై జరిమానాలే

60చూసినవారు
అనకాపల్లి: హెల్మెట్ లేకుంటే ఇకపై జరిమానాలే
ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఇకపై జరిమానా విధిస్తామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అనకాపల్లి జిల్లాలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది అనకాపల్లి జిల్లా లో ద్విచక్ర వాహన ప్రమాదాల కేసులు 103 నమోదు అవ్వగా, 104 మంది మృతి చెందారని, 35 మంది క్షతగాత్రులు అయ్యారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్