అనకాపల్లి.. మంత్రి లోకేష్ ను కలిసిన చైర్మన్లు

55చూసినవారు
అనకాపల్లి.. మంత్రి లోకేష్ ను కలిసిన చైర్మన్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని గుంటూరు వారి స్వగృహంలో రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంధర్బంగా తమకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్