ప్రజల ఆస్తులను కాజేసీందుకే ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ - దాడి

65చూసినవారు
రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తులను కాజేసేందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చారని మాజీ మంత్రి, తెలుగుదేశం ముఖ్యనేత దాడి వీరభద్రరావు ద్వజమెత్తారు. అనకాపల్లి పట్టణం లక్ష్మీనారాయణ నగర్ లో గల డివిఆర్ కార్యాలయంలోబుధవారం జరిగిన సమావేశంలోఆయనమాట్లాడారు. దేశంలోఏ రాష్ట్రం అమలు చేయని చట్టాన్ని
దుర్మార్గంగా బలవంతంగా జగన్ రెడ్డి ఆంధ్ర ప్రజలపై రుద్దుతున్నారని ఆయన మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్