అనంతగిరి.. పల్లెపండుగలో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన

58చూసినవారు
అనంతగిరి.. పల్లెపండుగలో డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన
అనంతగిరి మండలం పరిధిలో గలకొత్తూరు గ్రామంలో 33 లక్షల రూపాయలతో పల్లె పండుగ కార్యక్రమంలో డ్రైనేజీ పనులకు మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అంటిపర్తి బుజ్జిబాబు శంకుస్థాపన చేశారు. ఈకార్యక్రమమునకు ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్ జే. ఈ. గౌతమ్ పాల్గొన్నారు. మండల పార్టీ ప్రెసిడెంట్ బుజ్జిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడు లేని విదంగా కూటమి ప్రభుత్వం హయంలోఅభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు

సంబంధిత పోస్ట్