అనంతగిరి: పొలాన్ని తలదన్నేలా రోడ్డు.. జీపును నెట్టిన ప్రయాణికులు (వీడియో)

71చూసినవారు
అనంతగిరి మండలంలోని వేంగాడ పంచాయతీలోని గోమంగిపాడుకి తారురోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. కురుస్తున్న వర్షాలతో డొంకపుట్టు జంక్షన్ నుండి గోమంగిపాడు వరకు ఉన్న 3 కిలోమీటర్ల మట్టిరోడ్డు బురదమయమైంది. దీనితో గోమంగిపాడు గిరిజనులు జీపుపై కించుమండ బుధవారం వారపు సంతకు వస్తుండగా జీపు బురదలో  ఇరుక్కుపోయింది. అతికష్టం మీద జీపును ప్రయాణికుల సహాయంతో ముందుకు నెట్టాడడంతో కదిలింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్