జిల్లా పరిషత్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం

56చూసినవారు
జిల్లా పరిషత్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం
అరకులోయ కేంద్రంగా ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, ఆర్ & బి, సి ఎ హెచ్ స్కూల్ కాలనీలలో జిల్లా ప్రాదేశిక సభ్యులు శెట్టి రోషిణి, జిల్లా పరిషత్ నిధులతో రూ. 15 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి జెడ్పీటీసీ కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్