టూరిజం జీతాలు పెంచాలని చైర్మన్ కు ఆప్కోస్ యూనియన్ వినతి

62చూసినవారు
టూరిజం జీతాలు పెంచాలని చైర్మన్ కు ఆప్కోస్ యూనియన్ వినతి
అరకు పర్యటనలో ఉన్న టూరిజం చైర్మన్ కు ఆప్కోస్ ఉద్యోగులు జీతాలు పెంచాలని వినతిపత్రం అందజేశారు. 129 ఆప్కోస్ ఉద్యోగులకు గత 17 సంవత్సరాలుగా జీతాలు పెరగక పోవడంతో టూరిజం కార్పొరేషన్ కాంట్రాక్టు, డైలీ వైజ్ ఉద్యోగులకు మాత్రమే జీతాలు పెరిగాయని తెలిపారు. నిత్య వసరాల ధరలు పెరగడంతో కుటుంబాలపై భారంగా మారాయి. కాబట్టి, చైర్మన్ నూకసాని బాలాజీకి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్