ఇళ్లల్లో చేరిన వర్షపు నీరు

85చూసినవారు
ఆరు రోజులు నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి చింతపల్లి మండలంలో లోతుగెడ్డ జంక్షన్ వద్ద మంగళవారం వర్షపు నీరు ఇల్లల్లోకి స్థానిక డిపోలోకి చేరింది.దీంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నమన్నారు. వంట చేసుకోవడానికి పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి లోతుగెడ్డ జంక్షన్ వద్ద డ్రైనేజీలు నిర్మాణం చేపట్టాలని పలువురు గిరిజనులు కోరారు.

సంబంధిత పోస్ట్