కుమార్తె పై కాల‌నీ వాసులు దాడి చేస్తున్నారని ఓ త‌ల్లి ఆవేద‌న‌

52చూసినవారు
మనసుకి కలిచి వేసిన ఘటన భీమిలి స‌మీపంలోని పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల దగ్గరకు వెళ్లిన మాకు న్యాయం జరగటం లేదంటూ ఓ తల్లి ఆవేదన వ్య‌క్తం చేసింది. తన కూతురుపై కాలనీ వాసులు దాడి చేస్తున్నార‌ని గురువారం అర్ధ‌రాత్రి ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇష్టానుసారంగా కాలనిలో ఉన్నవారు దాడి చేస్తున్నార‌ని పిఎం పాలెం స్టేషన్లో ఫిర్యాదు చేసిన మాకు న్యాయం జరగడం లేదని విల‌పించింది.

సంబంధిత పోస్ట్