స్లీల్‌ప్లాంట్‌ నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి

53చూసినవారు
స్లీల్‌ప్లాంట్‌ నిర్వీర్యం చేసే కుట్రలు ఆపాలి
ప్రభుత్వ రంగ సంస్థల ను నిర్వీర్యం చేసీ కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టే కుట్రలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మానుకోవాలని సిఐటీయు మధురవాడ జోన్ కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మంగళవారం ప్రజా, కార్మిక సంఘాలు పిలుపు మేరకు సీఐటీయు మధురవాడ జోన్ కమిటీ రాస్తారోకో నిర్వహించింది. ఎన్నికల ముందు ఉక్కు ఉద్యమాల్లో పాల్గొన్న అధికార ప్రతిపక్ష పార్టీలు కనీసం నోరు విప్పడం లేదని విమర్శించారు.

సంబంధిత పోస్ట్