మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

60చూసినవారు
విశాఖ భీమిలి చేపల తిమ్మాపురం లో సుమారు 500 మత్స్యకారుల కుటుంబాలకు ఆదివారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమర్ నాథ్ ఆధ్వర్యంలో ఈరోజు సొసైటి మెంబెర్స్ కు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్