వెంకయ్యనాయుడుతో రజనీకాంత్‌ భేటీ

84చూసినవారు
వెంకయ్యనాయుడుతో రజనీకాంత్‌ భేటీ
విశాఖలో ప్రముఖుల కలయిక ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సోమవారం విశాఖలో భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చి హోటల్‌ రాడిసన్‌ బ్లూకి వచ్చారు. విశాఖలో రజనీకాంత్‌ హీరోలో కూలీ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ కూడా రాడిసన్‌ బ్లూలో ఉన్నారు. వీరిద్దరూ రాడిసన్‌ బ్లూ కలుసుకుని కాసేపు సరదగా మాట్లాడుకున్నారు.

సంబంధిత పోస్ట్