వైద్య విద్యార్థిని ఘటనలో నిందుతుడుని కఠినంగా శిక్షించాలి

77చూసినవారు
భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయమానవ హక్కుల న్యాయసేవా మండలి ఆధ్వర్యంలో గురువారం కలకత్తాలో వైద్యవిద్యార్థి హత్యాచార ఘటనలో నిందుతుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జాతీయ ఆర్గనైజింగ్ చైర్మన్ ఓరగంటి‌ సుబ్బారావు అదేశాలతో విజిలెన్స్ కమిటీ జాతీయ కార్యదర్శి భాగం స్వాతిసుధాకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఆర్గనైజింగ్ కార్యదర్శికె. రాజ్ కుమార్ సంయుక్త ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలపడం జరిగింది.

సంబంధిత పోస్ట్