బోరవానిపాలెం సచివాలయ సెక్రెటరీ పై బెదిరింపులు

54చూసినవారు
భీమిలి జీవీఎంసీ 5వ వార్డు పరిధి బోరవానిపాలెం 35సచివాలయ సెక్రెటరీ (ఎడ్మిన్) శివప్రసాద్ పై వైయస్సార్సీపి నాయకుడు దౌర్జన్యానికి దిగి దుర్భాసలాడివెంబడించి నీఅంతు చూస్తానంటూ బెదిరించడం స్థానికంగా చర్చనీయంసమయింది. సోమవారం పెన్షన్లు పంపిణీ సందర్భంగా జీవీఎంసీ అధికారుల ఆదేశాలతో స్థానిక టీడీపీ నేతలతో పెన్షన్ దారుల దగ్గరకు వెళ్లడంతో నాపై బోర సూరిరెడ్డి అనే వైసిపి నేత కొట్టడానికి వచ్చి దుర్భా షలడారని, తెలిపారు.

సంబంధిత పోస్ట్