విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తికి గాయాలు

50చూసినవారు
విద్యుత్ షాక్ తో ఒక వ్యక్తికి గాయాలు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన శెట్టి రాంబాబు అనే రైతు శుక్రవారం ఉదయం పుట్ట గొడుగుల కోసం వెళ్లి ఇదే మండలం గొల్లపేట సమీపంలో విద్యుత్ వైర్లు తెగి పడడంతో షాక్ తగిలి తీవ్ర గాయాలు పాలయ్యాడు. ప్రాథమిక చికిత్స అనంతరం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి నుంచి విశాఖ కేజీహెచ్ కు తరలించారు.


.

సంబంధిత పోస్ట్