కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
సోమవారం ఉదయం చోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ ఎస్ రాజు కృష్ణాష్టమి సందర్భంగా చోడవరం గ్రామంలోని శ్రీకృష్ణుడి ఆలయాన్నిదర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భూమిపై శ్రీకృష్ణుడు అవతరించిన రోజు ఈ రోజుని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్