యాజమాన్య కమిటీలకు శిక్షణ

83చూసినవారు
యాజమాన్య కమిటీలకు శిక్షణ
చోడవరం మండలంలో గల61 ప్రభుత్వ పాఠశాలల యాజమాన్య కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లకు సచివాలయ విధ్యా సంక్షేమ సహయకులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమంను ఎంఈఓ కార్యాలయం లో మంగళవారం నిర్వహించారు. ఎం ఈ ఓ కె. సింహాచలం అధ్యక్షత వహించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులు గా గర్ల్స్ హై స్కూలు పాఠశాల హెచ్ఎం డా. ఐ. వి. రామిరెడ్డి , ఆర్. చిరంజీవి, గర్ల్స్ హై స్కూలు చైర్మన్ గుమ్మాల సత్య వ్యవహరించారు.

సంబంధిత పోస్ట్