ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉండాలి: సీపీ

82చూసినవారు
ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉండాలి: సీపీ
ఫిర్యాదుదారులతో మర్యాదగా మెలగాలని విశాఖ పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి ఎంవీపీ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన ఎంవీపీ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కచ్చితంగా అమలు చేయాలన్నారు. స్టేషన్‌ ఆనుకుని ఉన్న ఖాళీ ప్రంతాంలో మొక్కలు నాటాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడుతూ ఏమైనా సమస్యలు ఏమైనా నేరుగా తెలియజేయాలన్నారు.

సంబంధిత పోస్ట్