రుషికొండపై భవనాలు ప్రారంభం

1036చూసినవారు
విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. శారదా పీఠాధిపతి స్వరూప నందేంద్ర భవనాలను గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ పాత హరిత రిసార్ట్ ఉన్న ప్రాంతంలోనే నూతన భవనాలు నిర్మించామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్