ధరిత్రి గంటను జయప్రదం చేయండి

63చూసినవారు
ధరిత్రి గంటను జయప్రదం చేయండని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ప్రోగ్రాం ఆఫిసర్ హానీ సెలజ్ కోరారు. ఈ నెల 23వ తేదీ రాత్రి 8. 30 గంటల నుండి 9. 30 గంటల వరకు విద్యుత్ ఉపకరణాలు ఆపి సహకరించడని తెలిపారు. ఆమె గురువారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూగోళాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా చాలా నగరాల్లో ఒక గంట విద్యుత్‌ పరికరాలను స్వచ్ఛందంగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్