నీటిని అందుబాటులో ఉంచండి

81చూసినవారు
పక్షులు, పశువులు ఇతర జీవుల కోసం నీరు అందుబాటులో ఉంచండి అని ఆరిలోవలోని విశాఖ మరియా మేక్స్ సంస్థ ప్రతినిధి సిస్టర్ సెల్వి పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం సంస్థ కార్యాలయం వద్ద ఎకో వైజాగ్ - జి విఎంసి లో భాగంగా గ్రీన్ క్లైమేట్ టీం ఎన్‌జీవీఓ ఆధ్వర్యంలో పక్షులు, జంతువులు, ఇతర జీవుల కోసం నీరు ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ ఎకో వైజాగ్ గురించి 5వేల కుటుంబాలకు అవగాహన కల్పిం చేందుకు కృషి ప్రారంభించామన్నారు.

సంబంధిత పోస్ట్