విశాఖ‌లో శ్రీ‌వారి ల‌డ్డూలు

80చూసినవారు
విశాఖ‌లో శ్రీ‌వారి ల‌డ్డూలు
శ్రీవారి ప్రసాదానికి విశేష ఆదరణ వస్తోందని. అందుకే విశాఖ‌లోని ఎండాడ శ్రీమహాలక్ష్మీ గోదాదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం (టీటీడీ)లో ఇకపై ప్రతి రోజు లడ్డూలు విక్రయించనుంద‌ని ఆల‌య నిర్వాహ‌కులు గురువారం తెలిపారు. గతంలో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రమే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిగేవని భక్తుల కోరిక మేరకు గురువారం నుంచి ఇవి ప్రతిరోజు అందుబాటులో ఉంటాయని ఆలయ ఏఈవో జగన్మోహనాచార్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్