లంకెలపాలెం లో ధర్నా

71చూసినవారు
పెందుర్తి పరిధి పరవాడలో శుక్రవారం భారత కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెలో భాగంగా శుక్రవారం సినిమా హాల్ జంక్షన్ లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం మతతత్వ విధానాలు నశించాలని వ్యవసాయానికి గిట్టుబాటు ధర కల్పించాలని కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. కార్మికులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్