ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి

81చూసినవారు
ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి
జీవీఎంసీ 79వ వార్డు గాజువాక సమీపంలోని లంకెలపాలెం జంక్షన్‌లో గురువారం వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరవాడ తూర్పు కాపు అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కాపు నాయకులు వంగవీటి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా రంగా పనిచేశారని అన్నారు. ఆయనను కాపు నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్