ఏఐటీయూసీ జాతీయ సమితికి రూ. 50 వేలు విరాళం

85చూసినవారు
ఏఐటీయూసీ జాతీయ సమితికి రూ. 50 వేలు విరాళం
ఏఐటీయూసీ జాతీయ సమితికి సోమవారం రాష్ట్ర సమితి రూ. 50, 000 విరాళాన్ని అందజేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురజాడ కళాక్షేత్రంలో ఏఐటియూసీ జాతీయ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో విరాళాన్ని అఖిలభారత ఏఐటియూసి ప్రధాన కార్యదర్శి అమర్జీత్ కౌర్ కు రాష్ట్ర సమితి తరపున రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి ఓబులేసు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అచ్యుతరావు, బూసి వెంకట్రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్