ఆధునిక విధానాలతో అధిక దిగుబడులు

50చూసినవారు
ఆధునిక విధానాలతో అధిక దిగుబడులు
వ్యవసాయంలో ఆధునిక విధానాలు అనుసరించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని మండల వ్యవసాయ అధికారి ఎం వాసుదేవరావు రైతులకు సూచించారు. బుధవారం మాడుగుల మండలం పోతనపూడి, వీరవల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారులు , కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కలిసి ఈ రెండు గ్రామాలలో వరి పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్