చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన కలెక్టర్

51చూసినవారు
అనాధాశ్రమంలో విషాహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దీపిక సోమవారం పరామర్శించారు. ఆసుపత్రిలో చిన్నారుల తల్లిదండ్రులను జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూవిద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు చిన్నారులకు మెరుగైన చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్