సత్ఫలితాలు ఇచ్చిన వందరోజుల పాలన: స్పీకర్

57చూసినవారు
కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనపై అధికార ప్రభుత్వం నిర్వహిస్తున్న "మంచి ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో, ఇంటింటికి చంద్రబాబు సాధించిన విజయాల గురించి సభాపతి అయ్యన్న పాత్రుడు, ఆయన సతీమణి 26వ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వివరించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసి, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు.

సంబంధిత పోస్ట్