ఘనంగా ఇఫ్తార్‌ విందు

79చూసినవారు
ఘనంగా ఇఫ్తార్‌ విందు
సీఎం తర్వాత డిప్యూటీ సీఎం పదవి ముస్లిం సామాజిక వర్గానికి కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలోని అక్కయ్యపాలెం పోర్ట్ స్టేడియం వద్ద వైసీపీ రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి సుబ్బారెడ్డి, వైసీపీఎంపీ అభ్యర్థిని బొత్సా ఝాన్సీ, ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కెకె రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్