ఈనెల 20 నుంచి దుర్గ్ - విశాఖ వందే భారత్ రైలు

73చూసినవారు
ఈనెల 20 నుంచి దుర్గ్ - విశాఖ వందే భారత్ రైలు
ఈనెల 20 నుంచి దుర్గ్ - విశాఖ దుర్గ్ మధ్య వందే భారత్ నడుస్తుందని విశాఖ ఈస్ట్ కోస్ట్ రైల్వే శనివారం పేర్కొంది. ఈనెల 16 సాయంత్రం 4. 15 గంటలకు విశాఖలో దీనిని అధికారులు ప్రారంభిస్తారని తెలిపింది. ప్రారంభోత్సవ రోజు ఇది రాయగడ వరకు మాత్రమే నడుస్తుందని అన్నారు. 20 నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగిస్తుందన్నారు. గురువారం మినహా ప్రతిరోజు నడుస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్