జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు

68చూసినవారు
జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులు
ఈ నెల 14 నుండి 16 వరకు సి బి ఎస్ ఈ బోర్డు, ఏకశిలా అడ్వాన్సుడ్ లెర్నింగ్ స్కూల్, నల్గొండ నందు నిర్వహించిన క్లస్టర్ -7 (ఆంధ్రా మరియు తెలంగాణా) అథ్లెటిక్స్ పోటీలలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలకు చెందిన ఆరుగురు విద్యార్థులు వచ్చేనెల వారణాసిలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ సి హే చ్ వీ నరసింగరావు, సంయుక్త కార్యదర్శి సిహెచ్ విజయ ప్రకాష్ కోచ్ రామాంజనేయులు మంగళవారం అభినందించారు.

సంబంధిత పోస్ట్