పరవాడ ఫార్మలో ప్రమాదం ఒకరు మృతి... 6 గురికి గాయాలు

2567చూసినవారు
పెందుర్తి పరిధిలోని పరవాడ ఫార్మా కంపెనిలో శనివారం అర్ధరాత్రి రియాక్టర్ వద్ద ప్రమాదం సంభవించి ఒకరు మృతి చెందాగా. మరో అరుగురికి తీవ్రగాయలైనట్లు సిఐటియూ నాయకులు తెలిపారు. గాయలైన వారిని అనకాపల్లి, గాజువాక ప్రైవేట్ ఆసుపత్రి కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫార్మా యాజమాన్యలు సేఫ్టీ పాటించకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని వీటి పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్