క్షతగాత్రులకు పరామర్శ

81చూసినవారు
క్షతగాత్రులకు పరామర్శ
పెందుర్తి నియోజకవర‍్గలోని పరవాడ మండలం ఫార్మాసిటీలో ఆదివారం జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికులను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ సోమవారం పరామర్శిచంఆరు. ప్రమాద తీరును అడిగి తెలుసుకున్నారు. ఏ విధంగా వైద్యం అందుతుందో ఆరా తీశారు. అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్య కాలమంతా జీతం చెల్లించాలని యాజమాన్యాన్ని గనిశెట్టి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్