నేత్ర‌ప‌ర్వంగా స్వ‌ర్ణ‌ర్చ‌న‌

53చూసినవారు
విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వరాహలక్ష్మీ నృసింహ స్వామికి శుక్రవారం సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. అప్పన్న స్వామికి 108 సంపెంగలతో స్వర్ణర్చన నిర్వ‌హించారు. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. అనంతరం వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది.

సంబంధిత పోస్ట్