రోడ్డు మరమ్మత్తు పనులు పరిశీలన

74చూసినవారు
రోడ్డు మరమ్మత్తు పనులు పరిశీలన
పెందుర్తి మండలం పాపయ్య రాజుపాలెం ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కారణంగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మత్తు పనులు చేయిస్తున్నట్లు 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు పేర్కొన్నారు. శనివారం సాయంత్రం చేపట్టిన రహదారి మరమ్మత్తు పనులను పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలక్కుండా కాంక్రీట్ పనులు చేపట్టి వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్