చవితి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

78చూసినవారు
పెందుర్తి మండలం సుజాతనగర్ జనసేన పార్టీ కార్యాలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పండితులు వ్రతకల్పంలో కథలు చదివి వినిపించారు. అనంతరం భక్తులకు ప్రసాదం వినియోగం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినాయకుడు దీవెనలు ప్రజలు అంరిపైన ఉండాలని ప్రార్ధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్