సింహాద్రి అప్పన్న ఆస్తులను పరిరక్షిస్తా

60చూసినవారు
సింహాద్రి అప్పన్న ఆస్తులను పరిరక్షిస్తా
సింహాచలం సింహాద్రి అప్పన్న ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని కొత్త ఈఓ వి. త్రినాథరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ సింహాచలం దేవస్థానానికి ఇప్పటివరకు మూడుసార్లు ఈవోగా పూర్తి అదనపు బాధ్యతలతో పనిచేసానన్నారు. ఇప్పుడు పూర్తిస్థాయి ఈఓగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.

సంబంధిత పోస్ట్