భీమిలి లో రాజకీయం రసవత్తరం

7832చూసినవారు
భీమిలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతున్నాయి. ఒకే పార్టీ అయినప్పటికీ ఎప్పుడూ ఎడముఖం, పెడ ముఖం పెట్టుకొని ఉండే కోరాడ రాజబాబు, గంటా శ్రీనివాసరావు శుక్రవారం భేటి అయ్యారు. రాజబాబు ఇంటికి గంటా వెళ్లారు. భీమిలి ఉమ్మడి అభ్యర్థి టీడీపీ గంటా ప్రకటించగా. అభ్యర్థిని మార్చాలని పలుమార్లు రాజబాబు డిమాండ్ చేశారు. ఈ తరుణంలో వారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఏం చర్చించుకున్నారో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్