రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి: టీడీపీ

57చూసినవారు
రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి: టీడీపీ
రాష్ట్రంలో అరాచక పాలన పోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి. ఐదేళ్ళ జగన్ పాలనలో ఇసుక, గనులు దోపిడీ జరిగిందన్నారు. రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబే రావాలన్నారు. బిజెపి నాయకులు మాధవ్ మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డికి పెద్ద సంఖ్యలో ఎస్కార్ట్ ఇచ్చి కోడ్ నియమం ఉల్లంఘించారన్నారు.

సంబంధిత పోస్ట్