జిల్లా ప్రజలకు కలెక్టర్, జేసీ ఉగాది శుభాకాంక్షలు

65చూసినవారు
జిల్లా ప్రజలకు కలెక్టర్, జేసీ ఉగాది శుభాకాంక్షలు
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున, జేసీ మయూర్ అశోక్ లు జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు. ఈ ఏడాదంతా జిల్లా ప్రజలకు అన్ని శుభాలు కలగాలని, ప్రతి ఒక్కరూ సుఖ: సంతోషాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్