కనకమహాలక్ష్మీ ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు

83చూసినవారు
కనకమహాలక్ష్మీ ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు
రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విశాఖలోని కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఏడాదిలో జరిగే అర్చనలు, హోమాలు, నివేదనలు భక్తుల ద్వారా గాని మరి ఎవరి వలననైనా ఏమైన దోషాలు ఉన్నట్టయితే అవి నివారించేందుకు ఏటా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. సోమవారం ఉదయం గణపతి పూజ పుణ్యాహవాచన, పవిత్ర విరమణ, మహాపూర్ణాహుతి, వేద ఆశీర్వచనంతో పవిత్రోత్సవాలు ముగిశాయి.

సంబంధిత పోస్ట్