ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్

81చూసినవారు
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించినట్లు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ టిడిపి కార్యాలయంలో మాట్లాడుతూ సహాయక చర్యలపై వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఖండించారు. ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా నిధులు కూడా సమకూర్చారన్నారు.

సంబంధిత పోస్ట్