నీట మునిగిన చావులమదుం

52చూసినవారు
వాయుగుండం ప్రభావంతో విశాఖ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురవడంతో ప్రధాన రహదారులపై నీరు చేరింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.ముఖ్యంగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని ఆదివారం చావులమదుం జంక్షన్‌ పూర్తిగా నిండిపోయింది. రాకపోకలకుఅవకాశం లేకుండా పోయింది. మరో 24 గంటలపాటు వర్షాలు కురిస్తే సమీప రైల్వే స్టేషన్‌లోకి కూడా నీరు ప్రవహించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్