40 మంది బీజేపీలో చేరిక‌

81చూసినవారు
40 మంది బీజేపీలో చేరిక‌
విశాఖ పారిశ్రామిక ప్రాంతానికిచెంద‌న ప‌లువురు బీజేపీలో చేరారు. విశాఖ జిల్లా తూర్పు కాపు అధ్యక్షులు పెద్దిరెడ్ల నానాజీ నేతృత్వంలో ఆయనతోపాటు సుమారు 40 మంది బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి , జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర సమక్షంలో విశాఖ పార్టీ కార్యాలయంలో చేరారు. వీరికి పురందేశ్వ‌రి కండువా వేసి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్