సత్తా చాటిన తెలుగు వనిత

70చూసినవారు
మలేషియాలో జరిగిన గ్లామన్ మిస్సెస్ ఇండియా 2024 పోటీల్లో తెలుగు మహిళ హేమలత రెడ్డి విజేతగా నిలిచారు. సెప్టెంబర్ చివరి వారంలో జరిగిన ఈ పోటీల్లో 300 మంది పాల్గొన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచి హేమలత రెడ్డి గ్లామన్ మిస్సెస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెను విశాఖలో సత్కరించారు. "హ్యాపీ డేస్" సీరియల్‌లో లీడ్ రోల్ చేసి, "ప్రవరాఖ్యుడు" మూవీలో నటించారు. త్వరలో ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌కు వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్