ప్రతి మహిళా సభ్యురాలు లక్షాధికారి కావాలి

55చూసినవారు
ప్రతి మహిళా సభ్యురాలు లక్షాధికారి కావాలి
స్వయం సహాయక సంఘ సభ్యులు ప్రభుత్వం అందించే తోడ్పాటును సద్వినియోగపరచుకొని వారి జీవనోపాధి మెరుగుపరచుకొని “లక్ పతి దీదీ”(లక్షాధికారులు)గా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ ఆకాంక్షించారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గావ్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన“లక్ పతి దీదీ” కార్యక్రమంలో కలెక్టర్, డి. ఆర్. డి. ఎ. పీడీ, కలెక్టరేట్ వీసీ హాలు నుంచి వర్చ్యువల్ గా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్