విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్

54చూసినవారు
విశాఖలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్
ఏ వీ స్ ఓవర్సీస్ ద్వారకానగర్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2024 కార్యక్రమం జరుగుతుందని సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి. ఏ. రాజు
వెల్లడించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్, విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం విశాఖ బీచ్ రోడ్ లో గల పామ్ బీచ్ హోటల్ లో ఆదివారం ఉదయం 10 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్