చనిపోతూ ముగ్గురు జీవితాలకు వెలుగు

84చూసినవారు
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన సంతోష్ చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేశాడు. తలనొప్పితో ఆస్పత్రిలో చేరిన సంతోష్ బ్రెయిన్ డెడ్ కావడంతో వైద్యుల సూచన మేరకు కుటుంబీకులు అవయవదానానికి అంగీకరించారు. దీంతో గురువారం అతను లంగ్స్ గ్రీన్ ఛానల్ ద్వారా విశాఖ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు తరలించగా, ఊపిరితిత్తులు, కాలేయం సీనియార్టీ ప్రకారం కేటాయించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్