మన్యం ధీరుడు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

81చూసినవారు
మన్యం ధీరుడు పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి
మన్యం ధీరుడు”చిత్ర పోస్టర్ని విశాఖ హోటల్ నోవాటెల్లో రాష్ట్ర పర్యాటక సంస్కృతి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. సినిమా ట్రైలర్ కూడా అద్భుతంగా ఉందని చెబుతూ సినీనిర్మాత హీరో ఆర్ వివి సత్యనారాయణను అభినందించారు. తెలుగు శక్తి అధ్యక్షుడు బివీరాం ఇలాంటి సినిమాలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు.

సంబంధిత పోస్ట్