పోర్టులో మరిన్ని మౌలిక వసతులు

70చూసినవారు
పోర్టులో మరిన్ని మౌలిక వసతులు
విశాఖ పోర్టులో సోమవారం ఎంపీ శ్రీ భరత్ పర్యటించారు. పోర్టు చైర్మన్‌ డాక్టర్ ఎం అంగముత్తు ఎంపీకి స్వాగతం పలికారు. విశాఖలో అభివృద్ధి చేయవలసిన అంశాపైన చర్చించారు. ముఖ్యంగా విశాఖకు రోడ్డు రైలు కనెక్టివిటీకి సంబంధించిన అంశాలను మెరుగుపరచడంతోపాటుగా విశాఖ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు తీసుకోవలసిన చర్యల పైన సమావేశంలో చర్చించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్